Skip to main content

Awards for Teachers: అధ్యాప‌కుల‌కు ఉత్త‌మ అవార్డుల‌ను ప్ర‌ద‌ర్శంచారు

ఉత్త‌మ ఉపాధ్యాయులుగా ఎంతో మంది ఎంపికైన‌ప్ప‌టికీ, వారిలో కొందరికి మంగ‌ళ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో భ‌గంగా అధ్యాప‌కులంద‌రికీ ఉత్త‌మ పుర‌స్కారాల‌ను అందించారు.
teachers are awarded as best teachers
teachers are awarded as best teachers

సాక్షి ఎడ్యుకేష‌న్: తెయూ రిజిస్ట్రార్‌ ప్రొఫె సర్‌ యాదగిరి రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అ వార్డును మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, వి ద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీ దుగా అందుకున్నారు. రూ. 10 వేల నగదు బ హుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆ యనను తెయూ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌, పరీక్షల నియంత్రణ అధికారిణి అ రుణ, యూజీసీ డైరెక్టర్‌ ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపాల్‌ హారతి తదితరులు అభినందించారు.

Teacher's Felicitation: ఉపాధ్యాయులకు ఘ‌నంగా స‌త్కారం

బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో సోషల్‌ టీచర్‌ వేల్పూర్‌ శ్రీనివాస్‌ మంగళవారం హైదరాబాద్‌లో అవా ర్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ లింబాద్రి, ఎమ్మెల్సీలు సురభివాని, కూర రఘూత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని గుండారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల లో తెలుగు పండిత్‌గా పనిచేస్తున్న కాసర్ల నరేశ్‌ రావు హైదరాబాద్‌లో అవార్డు అందుకున్నారు.
 

Published date : 06 Sep 2023 05:44PM

Photo Stories