Skip to main content

TS TET 2023 Exam: ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష

TS TET 2023 Exam

కాళోజీ సెంటర్‌ : జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌–2023) ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పేపర్‌–1 పరీక్షకు 4,780 మంది హాజరు కావాల్సి ఉండగా 3,910 మంది హాజరయ్యారు. 870 మంది గైర్హాజరైనట్లు డీఈఓ వాసంతి తెలిపారు. మధ్యాహ్న 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్‌–2 పరీక్షకు 4,267 మందికి 3,921 మంది హాజరయ్యా రు. 346 మంది గైర్హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను అధికారులు పరిశీలించారు.
పేపర్‌–1కు 870 మంది, పేపర్‌–2కు 346 మంది గైర్హాజరు

చదవండి: ‘TET’ పరీక్ష ప్రశాంతం.. ఇంత మంది హాజరు

Published date : 16 Sep 2023 03:07PM

Photo Stories