Skip to main content

Intermediate Board Exams: ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం..!

ఈనెల 28న ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షలు మొదలు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వెల్లడించారు..
 Exam schedule set to start on the 28th   Principal Manjula and SI Anand Kumar discussing exam preparations  Tehsildar Purushottam speaking in the meeting about intermediate exams

సాక్షి ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్‌ పురుషోత్తం తెలిపారు. ఇందులో భాగంగా గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ మంజుల, ఎస్‌ఐ ఆనంద్‌ కుమార్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

Students Talent: విద్యార్థుల ప్రతిభకు ఉపాధ్యాయులు, తల్లిదం‍డ్రుల ప్రోత్సాహం ఉండాలి..!

మండల కేంద్రంలో ఒకే సెంటర్‌ ఉన్నందున అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులు సమయ పాలన పాటిస్తూ, ఒత్తిడి లేకుండా పరీక్ష రాసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుడు శ్రీధర్‌ పాల్గొన్నారు.

Published date : 23 Feb 2024 12:46PM

Photo Stories