Skip to main content

Intermediate: కస్తూర్భా విద్యాలయాలకు శుభవార్త

రాష్ట్రంలోని 36 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియెట్‌ స్థాయికి పెంచుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సెప్టెంబర్‌ 17న ఓ ప్రకటనలో తెలిపారు.
Intermediate
కస్తూర్భా విద్యాలయాలకు శుభవార్త

2021 విద్యా సంవత్స రం నుంచే తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూలో ఒక్కో గ్రూపులో 40 సీట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. 

చదవండి: 

Teachers Day: విద్యార్థి పురోగతే గీటురాయి: విద్యాశాఖ మంత్రి

TS Schools Reopen: ప్రైవేట్‌ స్కూళ్లలో బోధన తీరుపై విద్యాశాఖ తర్జనభర్జనలు

Inter: ఇంటర్‌ అడ్వాన్స్ డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లు భేష్‌

Published date : 18 Sep 2021 01:35PM

Photo Stories