గెస్ట్ లెక్చరర్స్ నియామకానికి సంబంధించి జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్కు ప్రభుత్వం పూర్తి బాధ్యతలు అప్పగించింది.
గెస్ట్ లెక్చరర్స్ నియామక అధికారం వీరికే..
అర్హులైన వారిని ఎంపిక చేసుకోవాలని సూచించింది. గతంలో పనిచేసిన వారికి ముందుగా ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ అక్టోబర్ 14న ఉత్తర్వులు జారీ చేశారు.