Skip to main content

Jai Singh Rathod: తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు

ఆదిలాబాద్‌ టౌన్‌: తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుందని రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రా థోడ్‌ అన్నారు.
The future of the country is in the classroom

మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రా ధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న‌ రిమ్స్‌ ఆడిటోరియంలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 2020 బ్యాచ్‌ మెడికోలు వైద్యులను శాలువాతో సత్కరించారు.

చదవండి: Rathore Mirabai: ఆడపిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజ్ఞానం అనే చీకటి నుంచి విద్యార్థులను వెలుగులోకి తీసుకొచ్చేవారే గురువులన్నారు. సమాజంలో గురువులకు ఉన్న గౌరవం మరెవరికీ లేదన్నా రు. ఈ కార్యక్రమంలో రిమ్స్‌ సూపరింటెండెంట్‌ అ శోక్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ విద్యావిల్సన్‌, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సరోజ, వైద్యులు రామకృష్ణ, నరేందర్‌, సందీప్‌, శిరీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Published date : 06 Sep 2024 03:42PM

Photo Stories