రాష్ట్రంలో 2018 డీఎస్సీలో కోర్టు కేసులు, వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన రూపొందించిన జాబితాలోని అభ్యర్థులతో భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.
2018 డీఎస్సీలో నియామకాలకు షెడ్యూల్ విడుదల
ఈ మేరకు పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు డిసెంబర్ 17న షెడ్యూల్ విడుదల చేశారు. అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా రాష్ట్ర ఐటీసెల్ సమాచారం పంపాలన్నారు.