Skip to main content

Deeksha Battu: తొలి ప్రయత్నంలోనే జేసీజేగా ఎంపిక

హైదరాబాద్‌కు చెందిన దీక్షబట్టు తొలి ప్రయత్నంలోనే జేసీజేగా ఎంపికయ్యారు.
Deeksha Battu
దీక్షబట్టు

చదువులో ఎప్పుడూ ముందుండే ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీలో రెండు బంగారు పతకాలు సాధించారు. పీజీ లాసెట్‌లో రాష్ట్రంలోనే మొదటిర్యాంక్‌ కైవసం చేసుకున్నారు. తన కుమార్తె తొలి ప్రయత్నంలోనే జేసీజేగా ఎంపిక కావడం పట్ల కోఆపరేటివ్‌ ట్రిబ్యునల్‌ సభ్యురాలు డా.కిరణ్మయి ఆనందం వ్యక్తం చేశారు.

చదవండి:

Success Story: 23 ఏళ్ల‌కే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన శ్రీకాకుళం కుర్రాడు... వంశీకృష్ణ స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

Acharya Nagarjuna University: Law కాలేజీ విద్యార్థినికి మూడు బంగారు పతకాలు

Published date : 22 Sep 2023 01:46PM
PDF

Photo Stories