ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విలేజ్, వార్డు క్లినిక్లలో మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్ల నియామక ప్రక్రియలో భాగంగా అర్హుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను ప్రభుత్వం నవంబర్ 10న ప్రకటించింది.
ప్రొవిజనల్ మెరిట్ జాబితా ప్రకటన
3,393 మంది మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించేందుకు గత నవంబర్ 23న నోటిఫికేషన్ ఇచ్చింది.