Skip to main content

ఈ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసు పెంపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం డిసెంబర్‌ 16న ఉత్తర్వులు జారీచేసింది.
Increase in retirement age of aided employees
ఈ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసు పెంపు

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగ విరమణ వయసు పెంపును తమకూ వర్తింపజేయాలని ఎయిడెడ్‌ స్కూళ్ల సిబ్బంది కోరుతున్నారు.

చదవండి: పేద పిల్లలకు ఈ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు.. షెడ్యూల్‌ ఇలా..

ఈ మేరకు ఎయిడెడ్‌ సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కూడా ఉద్యోగ విరమణ వయసు పెంపును వర్తింపజేస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సర్క్యులర్‌ జారీచేశారు. 

చదవండి: మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీఎంఈల వయోపరిమితి 65 ఏళ్లకు పెంపు

Published date : 17 Dec 2022 05:35PM

Photo Stories