Skip to main content

Job Mela: జాబ్‌మేళాలో ఉద్యోగాలకు ఎంపిక

Job Mela
Job Mela

జంగారెడ్డిగూడెం రూరల్‌ : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో సోమవారం జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించారు. 159 మంది నిరుద్యోగులు హాజరుకాగా 38 మంది పలు కొలువులకు ఎంపికయ్యారు.

Job Mela: ఈనెల 8న జాబ్‌మేళా.. 40 కంపెనీల్లో ఖాళీలు

వీరిలో 11 మందిని తుది ఇంటర్వ్యూకు ఎంపిక చేసినట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎ.కృష్ణారెడ్డి తెలిపారు. అరబిందో ఫార్మా, అపోలో ఫార్మసీస్‌ ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా ఉపాధి అధికారి కె.ప్రవీణ్‌, ఎన్‌ఏసీ ఏడీఎం వసంతరావు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 01 Oct 2024 05:24PM

Photo Stories