JEE Mains Results: ఐఐటీ, జేఈఈ మెయిన్లో మెరిసిన ‘బీరం’ విద్యార్థులు
Sakshi Education
ఖాజీపేట : జేఈఈ మెయిన్ ఫలితాల్లో బీరం కళాశాల విద్యార్థులు మెరిశారు. 99 శాతానికి పైగా నలుగురు విద్యార్థులు, 98శాతానికి పైగా ఆరుగురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
![Beeram students who excelled in IIT and JEE Main Students of Beeram College excel in JEE Main results](/sites/default/files/images/2024/02/14/13myd101-1700381222mr0-1707896258.jpg)
అందులో వి.సాత్విక 99.62, పి.లక్ష్మీగణేష్ 99.13, జి.నాగదత్తేశ్వరకుమార్ 99.32, పి.కేదార్నాథ్ 99.13, సి.విష్ణువర్థన్ 98.40, పి.లక్ష్మీభావన 98.00, పి.ప్రియదీపిక 97.01, ఎన్.అఖిల్కుమార్ 97.01, హరిధనుష్ 95.61, సుమంత్రెడ్డి 95.34 సాయితేజారెడ్డి 95.12 శాతం ఉత్తీర్ణత సాధించారు.
చదవండి:
Published date : 14 Feb 2024 01:07PM