Skip to main content

JEE Mains Results: ఐఐటీ, జేఈఈ మెయిన్‌లో మెరిసిన ‘బీరం’ విద్యార్థులు

ఖాజీపేట : జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో బీరం కళాశాల విద్యార్థులు మెరిశారు. 99 శాతానికి పైగా నలుగురు విద్యార్థులు, 98శాతానికి పైగా ఆరుగురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
Beeram students who excelled in IIT and JEE Main  Students of Beeram College excel in JEE Main results

అందులో వి.సాత్విక 99.62, పి.లక్ష్మీగణేష్‌ 99.13, జి.నాగదత్తేశ్వరకుమార్‌ 99.32, పి.కేదార్నాథ్‌ 99.13, సి.విష్ణువర్థన్‌ 98.40, పి.లక్ష్మీభావన 98.00, పి.ప్రియదీపిక 97.01, ఎన్‌.అఖిల్‌కుమార్‌ 97.01, హరిధనుష్‌ 95.61, సుమంత్‌రెడ్డి 95.34 సాయితేజారెడ్డి 95.12 శాతం ఉత్తీర్ణత సాధించారు.

చదవండి:

JEE Mains Results: జేఈఈ మెయిన్స్‌లో తెలుగు తేజాలు వీరే..

SP Chandana Deepti Success Story : నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి సక్సెస్ స్టోరీ.. ఎన్నో సంచ‌ల‌న కేసుల్లో..

Published date : 14 Feb 2024 01:07PM

Photo Stories