Skip to main content

టీఎస్‌ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ 2021 ప్రవేశాల గడువు ఆగస్టు 31 వరకు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువును ఆగస్టు నెలాఖరు వరకు పెంచినట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ విద్యామండలి కమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, కో–ఆపరేటివ్, రెసిడెన్షియల్, సోషల్‌ వెల్ఫేర్, కేజీబీవీతో పాటు అన్ని ఇంటర్మీడియెట్‌ కళాశాలలకు ఇది వర్తిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

చ‌ద‌వండి: ఆగస్టు 16 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌కు ఆన్‌లైన్‌ క్లాసులు... షెడ్యూల్‌ ఇలా.. 

చ‌ద‌వండి: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు ప్రత్యేక కార్యాచరణ 

చ‌ద‌వండి: టీఎస్‌ పాలిటెక్నిక్‌– 2021 తొలిదశ కౌన్సెలింగ్‌లో 24,156 సీట్లు భర్తీ
Published date : 17 Aug 2021 02:51PM

Photo Stories