Skip to main content

ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

భారత నావికాదళానికి చీఫ్ ఆఫ్ మెటీరియల్‌గా వైఎస్ అడ్మిరల్ సందీప్ నైతాని, ఏవీఎస్ఎమ్, వీఎస్ఎమ్, 2021 జూన్ 1న బాధ్యతలు స్వీకరించారు. ఆయ‌న సేవలకు గుర్తింపుగా, అడ్మిరల్ నుంచి అతీ విశిష్ఠ సేవ పతకం మరియు విశిష్ఠ సేవ పతకం పొందారు.
Published date : 05 Jun 2021 05:34PM

Photo Stories