ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)పరిధిలో సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల హాల్టికెట్లు సెప్టెంబర్ 14న వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని అధికారులు సెప్టెంబర్ 12న ఒక ప్రకటనలో తెలిపారు.
సీపీజీఈటీ–2021 హాల్టికెట్ల జారీ
సీపీజీఈటీ–2021కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్ లోడ్ చేసుకొని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షకు హాజరుకావాలని సూచించారు.