Skip to main content

AP ITI Counselling: ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి నేటి నుంచి కౌన్సెలింగ్‌

2nd Round AP ITI Counselling

కంచరపాలెం: జిల్లాలోని 3 ప్రభుత్వ, 29 ప్రైవేటు ఐటీఐల్లో మిగుల సీట్ల భర్తీకి ఈ నెల 3, 4 తేదీల్లో కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ జె.శ్రీకాంత్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో 2,908 మంది దరఖాస్తు చేసుకోగా 2,544 మంది మాత్రమే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసుకుని కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారని పేర్కొన్నారు. అభ్యర్థుల ఫోన్‌కు సమాచారం పంపించినట్లు తెలిపారు. గురువారం 1 నుంచి 1069 ర్యాంకు వరకు, శుక్రవారం 1070 నుంచి 2,544 ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు.

AP EAPCET Counselling: ఫీజుల‌పై క్లారిటీ వ‌చ్చాకే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌...?

Published date : 03 Aug 2023 01:55PM

Photo Stories