Skip to main content

IIT Madras: పీఎస్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సు.. దేశంలోనే తొలిసారిగా..

PS Medical Science and Engineering course at IIT Madras
పీఎస్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సు.. దేశంలోనే తొలిసారిగా..

సాక్షి, చెన్నై: మద్రాసు ఐఐటీలో పీఎస్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సును మే 12న ప్రవేశపెట్టారు. దేశంలోనే తొలిసారిగా ఇక్కడ ఈ కోర్సును ప్రారంభించినట్లు ఐఐటీ డైరెక్టర్‌ కామకోటి తెలిపారు. వైద్య విజ్ఞాన, సాంకేతిక అం­శాలతో ఈ కోర్సు ఉంటుంద­న్నారు.
చదవండి:

IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో సింథటిక్‌ వజ్రాల ల్యాబ్‌.. రూ.243 కోట్లు వెచ్చింపు

BharOS: భరోస్‌.. డేటా భద్రతకు ఓఎస్‌!

‘ఐఐటీ మద్రాస్‌’బీఎస్సీ డిగ్రీలో కొత్త సబ్జెక్టులు

Published date : 13 May 2023 04:56PM

Photo Stories