Skip to main content

ఆగస్టు 25న టీఎస్ ఎంసెట్– 2021 ఫలితాలు

సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 25న ఎంసెట్ ఫలితాలు ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.
Published date : 19 Aug 2021 04:29PM

Photo Stories