World Under-23 Wrestling Championship: రెజ్లింగ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం
Sakshi Education
ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా రితిక హుడా చరిత్ర సృష్టించింది.
Reetika becomes first Indian woman wrestler to win gold at U23 World Championships
అల్బేనియాలో జరుగుతున్న ఈ టోర్నీలో హరియాణాకు చెందిన 21 ఏళ్ల రితిక మహిళల 76 కేజీల విభాగం ఫైనల్లో 9–2 పాయింట్లతో కెన్నడీ అలెక్సిస్ బ్లేడ్స్ (అమెరికా)పై గెలిచింది. 72 కేజీల విభాగంలో జ్యోతి ఫైనల్కు అర్హత సాధించింది.