Skip to main content

ICC Ranking: ఐసీసీ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్మృతికి మూడో స్థానం

భారత క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ స్మృతి మంధాన ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 741 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

ఆస్ట్రేలియాతో రెండో టీ20లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకుంది స్మృతి. ఆ మ్యాచ్‌ ద్వారా లభించిన 11 రేటింగ్‌ పాయింట్లతో ఈ మైలురాయిని చేరుకుంది. ఆసీస్‌ బ్యాటర్లు తహ్లియా మెక్‌గ్రాత్‌ (827 పాయింట్లు), బెత్ మూనీ (773 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌లో దీప్తిశర్మ (732) మూడు, రేణుక సింగ్‌ (712) నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. 

ICC ODI Rankings: డబుల్‌ సెంచరీతో 117 స్థానాలు ఎగబాకిన ఇషాన్‌ కిషన్‌..!

Published date : 16 Dec 2022 04:41PM

Photo Stories