Skip to main content

Shubman Gill : వన్డేల్లో శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు.. భారత్ తొలి ఆటగాడిగా..

టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన రికార్డు సాధించాడు.

వన్డే క్రికెట్‌లో అత్యధిక వేగంగా 500 పరుగులు సాధించిన భారత ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో అక్టోబ‌ర్ 6వ తేదీన జరిగిన తొలి వన్డేలో 3 పరుగుల చేసిన గిల్‌.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్‌-2022 విజేత, రన్నరప్ టీమ్‌ల‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?

గిల్‌ 10 ఇన్నింగ్స్‌లో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉండేది. సిద్దూ 11 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్‌తో సిద్దూ రికార్డును గిల్‌ బద్దలు కొట్టాడు.

ICC : రానున్న ఐదేళ్లలో భారత పురుషుల క్రికెట్‌ జట్టు షెడ్యూల్‌ ఇదే..

T20 World Cup India Team : టీ‍-20 వరల్డ్‌ కప్‌ 2022 టీమిండియా ఇదే.. వీరికి మరోసారి మొండిచెయ్యి..

Published date : 07 Oct 2022 01:04PM

Photo Stories