Skip to main content

Guinness Record: ‘గిన్నిస్‌ బుక్‌’లో నరేంద్ర మోదీ స్టేడియం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడి యం ‘గిన్నిస్‌ బుక్‌’ ప్రపంచ రికార్డుల్లోకెక్కింది. 1,10,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో ఈ స్టేడి యాన్ని నిర్మించారు.

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) కంటే 10,000 సీట్లు ఎక్కువ. ఆసీస్‌ అధికారిక లెక్కల ప్రకారం ఎంసీజీ సామర్థ్యం 1,00,024 సీట్లు. అయితే ఈ ఏడాది మే 29న రాజస్తాన్‌ రాయల్స్, గుజరాత్‌ టైటాన్స్‌ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ను ప్రత్యక్షంగా 1,01,566   మంది చూశారు. ఇలా అత్యధిక ప్రేక్షకులతో మోదీ స్టేడియం ‘గిన్నిస్‌ బుక్‌’ రికార్డులో నిలిచింది.

ఫిఫా వరల్డ్‌కప్ వెనుక ఉన్న కథ ఇదే.. ఇప్ప‌టి వ‌ర‌కు విజేతలుగా నిలిచిన జ‌ట్లు ఇవే..

Published date : 28 Nov 2022 06:55PM

Photo Stories