Asian Table Tennis Championships 2023: టేబుల్ టెన్నిస్లో భారత జట్టుకు కాంస్యం
Sakshi Education
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు మరోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది.
Asian Table Tennis Championships 2023
బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయింది. ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ , హరీ్మత్ దేశాయ్ తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. 2021 ఆసియా చాంపియన్షిప్లోనూ భారత జట్టు సెమీ ఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకం దక్కించుకుంది.