Skip to main content

Amrit Scheme in Simhachalam Station: సింహాచలం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను ప్రారంభించిన‌ కేంద్ర మంత్రి

సింహాచలం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ప్రారంభించారు.
Union Railway Minister starts development works of Simhachalam railway station
Union Railway Minister starts development works of Simhachalam railway station

 అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో రూ.20 కోట్లతో రైల్వే శాఖ సింహాచలం స్టేషన్‌ అభివృద్ధి పనులను చేపట్టింది. అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ ‘త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోంది. ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం 8వేల 406కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అని తెలిపారు. 

Technology Center in Kopparthi: కొప్పర్తిలో టెక్నాలజీ సెంటర్‌

Published date : 09 Dec 2023 03:24PM

Photo Stories