Skip to main content

World Economic Forum: దావోస్‌లో పర్యటనకు సీఎం జగన్‌.. డబ్ల్యూఈఎఫ్ సమ్మిట్‌కు హాజరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు వెళ్లనున్న సీఎం జగన్.. వారం రోజుల పాటు స్విట్జర్లాండ్ లో పర్యటిస్తారు. అక్కడ జరగబోయే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమ్మిట్‌లో పాల్గొన‌నున్నారు. సుమారు 1,000 మందికి పైగా పాల్గొన‌నున్న ఈ స‌ద‌స్సులో ఆర్థిక, సామాజిక, సాంకేతిక సవాళ్లు, ఉద్యోగాల కల్పన మొదలైన అంశాలపై ఈ సదస్సులో చర్చలు జ‌ర‌ప‌నున్నారు. దావోస్ నగరం స్విట్జర్లాండ్ దేశంలో ఉంది.

Manufacturing Facility: బిలిటీ ఎలక్ట్రిక్‌ ప్లాంట్‌ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?

Electricity: బయోమాస్‌ పెల్లెట్స్‌ అని వేటిని అంటారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 22 Apr 2022 02:49PM

Photo Stories