Skip to main content

Railway: నిమిషానికి 2.25 లక్షల టికెట్లు అందించ‌నున్న‌ రైల్వే

రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న నిమిషానికి 25 వేల నుంచి 2.25 లక్షల టికెట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు.

ఎంక్వైరీ విభాగం నిమిషానికి 40 వేల కాల్స్‌ తీసుకుంటుడగా, ఈ సామర్థ్యాన్ని 4 లక్షలకు పెంచుతామని ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ మీడియాకు తెలిపారు. 2022–23లో కొత్తగా 4,500 కిలోమీటర్ల రైల్వే లైన్‌ (రోజుకు 12 కి.మీ.) వేయాలన్న లక్ష్యాన్ని సాధించాం. ఈ ఏడాది 7,000 కి.మీ. రైలు మార్గం నిర్మించనున్నాం’’ అన్నారు.

Vande Bharat Trains: అందుబాటులోకి మరో మూడు వందే భారత్‌ రైళ్లు

Published date : 04 Feb 2023 01:10PM

Photo Stories