Vande Bharat Trains: అందుబాటులోకి మరో మూడు వందే భారత్ రైళ్లు
Sakshi Education
దక్షిణాది రాష్ట్రాల్లో త్వరలోనే మరో మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ జనవరి 23వ తేదీ తెలిపింది.
![](/sites/default/files/images/2023/01/24/vandebharatexpress-1674541174.jpg)
ప్రస్తుతానికైతే, కాచిగూడ– బెంగళూరు, సికింద్రాబాద్– తిరుపతి, సికింద్రాబాద్–పుణెమార్గాల్లో సర్వీసులు నడిపేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. చెన్నై–బెంగళూరు, సికింద్రాబాద్–విశాఖ మార్గాల్లో వందే భారత్ రైళ్లు మొదలవడం తెలిసిందే.
Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ మధ్య ‘వందే భారత్’ రైలు
Published date : 24 Jan 2023 11:49AM