ఇది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లతో కూడిన అతిపెద్ద ద్వివార్షిక ట్రై–సర్వీసెస్ విన్యాసం. 2023 జనవరి 17–22 మధ్య ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ తీరం వద్ద ఈ విన్యాసం జరిగింది. ఈ విన్యాసంలో భారత సైన్యం నుంచి పెద్ద సంఖ్యలో సైనికులు, భారత నావికాదళానికి చెందిన ఉభయచర యుద్ధనౌకలు, ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలు పాల్గొన్నాయి.