ప్రధాని మోదీ యూపీ, రాయ్పుర్ పర్యటనలో భాగంగా పలు అభవృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు
PM visits UP, Chhattisgarh
యూపీలోని వారణాసిలో ప్రధాని మోదీ రూ.12,100 కోట్ల విలువైన 29 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి గోరఖ్పుర్ - లక్నో, జోధ్పుర్ - అహ్మదాబాద్ (సబర్మతీ) వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే రూ.498 కోట్లతో గోరఖ్పుర్ రైల్వేస్టేషను ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా రాయ్పుర్లో రూ.7,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.