Skip to main content

PM Lays foundation for various projects in Telangana: తెలంగాణలో రూ.6 వేల కోట్లతో ప‌లు అభవృద్ది కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన‌ ప్రధాని మోదీ

ప్రధాని మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభవృద్ది కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు
PM Lays foundation for various projects in Telangana
PM Lays foundation for various projects in Telangana

ప్రధాని మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వరంగల్‌లో 3,441 కోట్లతో ఎన్‌హెచ్ 163G మంచిర్యాల-వరంగల్ నాలుగు లైన్ల‌ జాతీయ రహదారికి, రూ. 2,147 కోట్లతో ఎన్‌హెచ్ 563 జగిత్యాల-కరీంనగర్-వరంగల్ నాలుగు లైన్ల జాతీయ రహదారికి,రూ.521 కోట్లతో కాజీపేట రైల్వే వ్యాగన్ నిర్మాణానికి పునాది వేశారు.

Kumuram Bheem Asifabad District Geographical Features: కుమురం భీమ్ ఆసిఫాబాద్  జిల్లా భౌగోళిక విశేషాలు..

Published date : 08 Jul 2023 01:21PM

Photo Stories