Skip to main content

Telugu Vedic Scholar: భారతాత్మ పురస్కార్‌ను ఎవరు అందుకున్నారు?

Gullapalli Sita Ramachandra Murthy Ghanapathi

రాజమహేంద్రవరం కొంతమూరులోని శ్రీదత్తాత్రేయ వేదవిద్యా గురుకులం వ్యవస్థాపకులు, ప్రధానాచార్యులు బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్రమూర్తి ఘనాపాఠికి ‘భారతాత్మ అశోక్‌ సింఘాల్‌ వైదిక పురస్కార్‌’ లభించింది. సింఘాల్‌ ఫౌండేషన్‌ చిన్మయమిషన్‌ (ఢిల్లీ)లో ఏప్రిల్‌ 18న నిర్వహించిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా గుళ్లపల్లిని సత్కరించి, ఈ పురస్కారాన్ని, ‘ఆదర్శ వేదాధ్యాపక’ బిరుదును అందజేశారు. అవార్డు కింద గుళ్లపల్లికి రూ.5 లక్షలు నగదు, ప్రశంసాపత్రం అందించారు. తెలుగుప్రాంతం నుంచి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న తొలి వేదపండితులు సీతారామచంద్రమూర్తి ఘనాపాఠి ఒక్కరే.

Minister Piyush Goyal: ఎక్స్‌పోర్ట్‌ ఎక్సలెన్స్‌ అవార్డు గెలుచుకున్న సంస్థ?

​​​​​​​
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారతాత్మ అశోక్‌ సింఘాల్‌ వైదిక పురస్కార్‌ అందుకున్న వ్యక్తి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 18
ఎవరు    : శ్రీదత్తాత్రేయ వేదవిద్యా గురుకులం వ్యవస్థాపకులు, ప్రధానాచార్యులు బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్రమూర్తి ఘనాపాఠి
ఎక్కడ   : న్యూఢిల్లీ ​​​​​​​

Skoch Awards 2022: స్కోచ్‌ మెరిట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అవార్డుకి ఎంపికైన కార్యక్రమం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Apr 2022 04:13PM

Photo Stories