Skip to main content

Open Tenth అభ్యర్థులు రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తులు

జగ్గయ్యపేట: ఎన్టీఆర్‌ జిల్లాలో ఓపెన్‌ పదవ తరగతి, ఇంటర్‌మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు రీ–వెరిఫికేషన్‌ కోసం ఆగస్టు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓపెన్‌ స్కూల్స్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ ఎన్‌. బాబూరావు సోమ వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు
రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు

రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.200, రీవెరిఫికేషన్‌కు రూ.1000 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆగస్టు 31వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 89776 45706 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

Also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation

Published date : 01 Aug 2023 03:03PM

Photo Stories