Skip to main content

మహిళా జర్నలిస్టులకు వర్క్‌ షాప్‌

మహిళా జర్నలిస్టులకు ఏప్రిల్‌ 23, 24 తేదీల్లో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
Workshop for Women Journalists
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

రెండు రోజులపాటు బేగంపేటలోని టూరిజం ప్లాజా లో నిర్వహించే ఈ వర్క్‌షాపులో దాదాపు 400 మంది మహిళా జర్నలిస్టులు పాల్గొంటారని ఏప్రిల్‌ 22న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేధావులు, సీనియర్‌ జర్నలి స్టులు పాల్గొంటారని వెల్లడించారు. 

Sakshi Education Mobile App
Published date : 23 Apr 2022 05:15PM

Photo Stories