Skip to main content

‘అమెరికన్ కార్నర్’ను ప్రారంభించనున్న: సీఎం

ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ సెప్టెంబర్ 23 నుంచి తన సేవలు ప్రారంభించనుంది.
‘అమెరికన్ కార్నర్’ను ప్రారంభించనున్న: సీఎం
‘అమెరికన్ కార్నర్’ను ప్రారంభించనున్న: సీఎం

సీఎం వైఎస్‌ జగన్ వర్చువల్‌ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అమెరికన్ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్, యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా డైరెక్టర్‌ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను అమెరికన్ కాన్సులేట్‌ అధికారులతో కలిసి బుధవారం వీసీ పర్యవేక్షించారు.

Published date : 23 Sep 2021 12:40PM

Photo Stories