రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యునెస్కో చైర్ను మరోసారి పునరుద్ధరించారు.
హెచ్సీయూలో యునెస్కో చైర్
2011లో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీ మీడియాపై ఇక్కడ యునెస్కో చైర్ను ఏర్పాటు చేశారు. దీన్ని మరోసారి నాలుగు సంవత్సరాల పాటు పునరుద్ధరించారు. దీనికోసం ఒక చైర్ హోల్డర్ను, ఇద్దరు ఫ్యాకల్టీలను నియమించారు.