Skip to main content

Graduation ceremony:ప్రధాని నుంచి గోల్డ్‌మెడల్‌ అందుకున్న సెయింట్‌ జోసెఫ్‌ విద్యార్థులు

చెన్నైకు చెందిన సెయింట్‌ జోసెఫ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు ప్రధాని చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు.
Received gold medal from the Prime Minister
Received gold medal from the Prime Minister

ఇటీవల జరిగిన అన్నా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు డెలెక్టా జెస్సీ రష్మీ రమేష్, ఎం.సంధ్యలు గోల్డ్‌ మెడల్స్‌ తీసుకున్నట్టు కాలేజీ యాజమాన్యం తెలిపింది. పరిశ్రమలు, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం ఇలా అన్ని రంగాల్లోనూ అడ్డంకులను అధిగమిస్తూ ముందుకెళ్లాలని ప్రధాని విద్యార్థులకు సూచించినట్లు పేర్కొంది.  

Also read: FRC: ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపునకు ఆమోదముద్ర వేసిన ఎఫ్‌ఆర్‌సీ

Published date : 01 Aug 2022 07:03PM

Photo Stories