Skip to main content

Public Schools: పాఠశాలల్లో పెరిగిన హాజరు శాతం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 20,05,947 మంది విద్యార్థులకుగాను సెప్టెంబర్‌ 3న 8,57,749 మంది (42.76 శాతం) హాజరయ్యారని విద్యాశాఖ వెల్లడించింది.
Public Schools
పాఠశాలల్లో పెరిగిన హాజరు శాతం

ప్రభుత్వ ఎయిడెడ్‌ స్కూళ్లలో 82,400 మందికి 13,196 మంది (15.04 శాతం) హాజరయ్యారని పేర్కొంది. అలాగే, ప్రైవేట్‌ పాఠశాలల్లో 52,73,003 మంది విద్యార్థులకు 15,96,430 మంది (30.28 శాతం) హాజరయ్యారని వివరించింది. గత రెండు రోజులతో పోలిస్తే విద్యార్థుల హాజరుశాతం స్వల్పంగా పెరిగిందని పేర్కొంది.

Published date : 04 Sep 2021 02:39PM

Photo Stories