డిగ్రీ ఆన్ లైన్ సరీ్వసెస్ (దోస్త్) ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టీంగ్ చేసే గడువును అక్టోబర్ 5వరకు పొడిగించినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది.
అక్టోబర్ 7వరకు దోస్త్ గడువు పొడిగింపు
మూడోదశ కౌన్సెలింగ్లో సీట్లు వచ్చిన అభ్యర్థులు సోమవారం వరకు రిపోర్టు చేయాల్సి ఉంది. ఇతర షెడ్యూల్డ్ మాత్రం యథావిధిగా ఉంటుందని, విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే 7901002200 వాట్సాప్ నెంబర్లో సంప్రదించాలని మండలి పేర్కొంది.