Skip to main content

TSCHE: ‘దోస్త్‌’లు 1.50 లక్షల మందే..! 

DOST మూడు దశల కౌన్సెలింగ్‌ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ఇప్పటి వరకూ 1,50,662 మంది చేరినట్టు Telangana State Council of Higher Education (TSCHE) తెలిపింది.
TSCHE
‘దోస్త్‌’లు 1.50 లక్షల మందే..! 

తాజాగా ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయించారు. ఈ దశలో 36,079 మందికి సీట్లు కేటాయించారు. అయితే, ఇందులో ఎంతమంది చేరతారనేది వేచి చూడాల్సి ఉంది.

చదవండి: Admissions: ఈ కోర్సుల్లో ప్రవేశానికి మరో అవకాశం కల్పించిన ఉన్నత విద్యామండలి

రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో 4.60 లక్షల సీట్లున్నాయి. ఏటా 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది డిగ్రీలో చేరుతున్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే 2022లో 1.80 లక్షలకు మించి డిగ్రీలో చేరే అవకాశం కనిపించడం లేదు. 

చదవండి: Degree Colleges: రాజకీయ ప్రముఖులు, మాజీ ఐఏఎస్‌లతో విద్యార్థుల‌కు పాఠాలు

Published date : 14 Oct 2022 01:53PM

Photo Stories