Skip to main content

PJTSAU: వ్యవసాయ డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సులలో మిగిలిన సీట్ల భర్తీకి ఆగ‌స్టు 24న వాక్‌ ఇన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ పి.రఘురామిరెడ్డి తెలిపారు.
PJTSAU

ఈ కోర్సులకు పాలీసెట్‌ –2024లో ర్యాంకులు పొందిన వారికి మొదటి ప్రాధాన్యత, ఎస్‌ఎస్‌సీలో పాసై ( పాలీసెట్‌లో ర్యాంకు రానివారికి) రెండో ప్రాధాన్యత ఉంటుందని ఆగ‌స్టు 20న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. 

చదవండి:

Spot Admissions 2024: పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు .. ఖాళీగా ఉన్న సీట్లు ఇవే

Polytechnic College Spot Admissions : పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో స్పాట్ అడ్మిష‌న్లు.. ప్ర‌వేశ ప‌రీక్షకు హాజ‌రుకాని వారు..!

Published date : 21 Aug 2024 12:52PM

Photo Stories