Telangana University: ఉత్తమ ప్రతిభకనబర్చిన విద్యార్థులకు అభినందన
Sakshi Education
తెయూ(డిచ్పల్లి): మధ్యప్రదేశ్లో నిర్వహించిన సంస్కృతి ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభకనబర్చిన యూనివర్సిటీ విద్యార్థులను రిజిస్ట్రార్ యాదగిరి ఫిబ్రవరి 26న అభినందించారు.
![Congratulations to the best performing students](/sites/default/files/images/2024/02/27/telanganauniversity-1709021620.jpg)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు లభించేలా విజయయాత్ర కొనసాగించాలని వి ద్యార్థులకు సూచించారు. ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ రవీందర్రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ సంపత్, వెంకటేశ్వర్లు, విద్యార్థులు బ్రహ్మానంద్, వెంకటేశ్, డానియల్, శరత్కుమార్, సుమిత్ర, శంకు అఖిల,సోనియా పాల్గొన్నారు.
చదవండి:
Elon Musk: జీ మెయిల్కు పోటీగా ఎక్స్ మెయిల్ వచ్చేస్తోంది!!
Published date : 27 Feb 2024 01:43PM