Skip to main content

AP EAPCET 2021: ఈఏపీసెట్‌లో 80,955 మందికి సీట్లు

AP EAPCET
AP EAPCET
  • 80,955 మందికి సీట్లు
  • పూర్తయిన ఫైనల్‌ స్పెషల్‌ కౌన్సెలింగ్‌

సాక్షి, అమరావతి: ఏపీ ఈఏపీ సెట్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో 80,955 మందికి సీట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు చేపట్టిన ఫైనల్‌ స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ సోమవారం పూర్తయింది. మొత్తం 441 కాలేజీల్లో 1,12,560 సీట్లు ఉండగా మూడు విడతల కౌన్సెలింగ్‌లో 80,955 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 31,605 సీట్లు మిగిలిఉన్నాయి.  


Click here for more Education News
 

 

Published date : 11 Jan 2022 03:28PM

Photo Stories