Skip to main content

డిగ్రీ కోర్సుల్లో 86 వేలమంది చేరిక

Degree Online Services, Telangana (DOST) ద్వారా నిర్వహించిన తొలి కౌన్సెలింగ్‌లో 86,185 మంది సీట్లు పొందిన వారు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసినట్టు Telangana Council of Higher Education ప్రకటించింది.
86 thousand students enrolled in degree courses
డిగ్రీ కోర్సుల్లో 86 వేలమంది చేరిక

రెండో దశ కౌన్సెలింగ్‌ కోసం 27,264 మంది నమోదు చేసుకున్నారని, 26,848 మంది దరఖాస్తులు పంపారని పేర్కొంది. ఇప్పటి వరకూ 52,670 వెబ్‌ ఆప్షన్లు వచ్చాయని వివరించింది. రెండో దశ సీట్ల కేటాయింపు ఆగస్టు 27న జరుగుతుంది.

చదవండి:

Published date : 24 Aug 2022 12:58PM

Photo Stories