Skip to main content

Group II: అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీ ఇదే..

గ్రూప్‌–2 పోస్టుల భర్తీ కోసం గతంలో నిర్వహించిన(నోటిఫికేషన్‌ నం 10/1999) పరీక్షలకు సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం సవరించిన అర్హుల జాబితాలోని అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జూలై 5న జరుగుతుందని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.
Group II
గ్రూప్–2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

గతంలో ధ్రువపత్రాల పరిశీలన, బయోడేటా వివరాల సమర్పణకు అవకాశం ఇచ్చినా కొంతమంది హాజరు కాలేకపోయారని, అలాంటి వారు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో విజయవాడలోని కమిషన్‌ కార్యాలయంలో హాజరుకావాలని పేర్కొంది. 

చదవండి: 

Published date : 20 Jun 2022 03:16PM

Photo Stories