Skip to main content

Intermediate Exams 2024: ఇంటర్‌ పరీక్షల్లో 789 మంది విద్యార్థులు గైర్హాజరు

Intermediate Exams 2024: ఇంటర్‌ పరీక్షల్లో 789 మంది విద్యార్థులు గైర్హాజరు
Students absent from first year English exam in Anantapur district   Intermediate Exams 2024  789 students were absent in the inter examinations
Intermediate Exams 2024: ఇంటర్‌ పరీక్షల్లో 789 మంది విద్యార్థులు గైర్హాజరు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లిష్‌ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 789 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌ విద్యార్థులు 23,679 మందికి గాను 22,997 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 2,440 మందికి గాను 2,323 మంది హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్షల జిల్లా కన్వీనర్‌ ఎం.వెంకటరమణనాయక్‌ రెండు కేంద్రాలు, డీఈసీ సభ్యులు రెండు కేంద్రాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 8 కేంద్రాలను తనిఖీ చేశాయి. రెండు కేంద్రాల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు.

Published date : 05 Mar 2024 01:21PM

Photo Stories