Skip to main content

టెన్త్ పరీక్షలు రద్దు చేయం..నిర్వహిస్తాం..: ఆదిమూలపు సురేష్

సాక్షి, తూర్పుగోదావరి: టెన్త్‌ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
జూన్ 5వ తేదీన‌ ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితులు అనుకూలిస్తే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు టెన్త్‌ ప్రామాణికమని ఆయన పేర్కొన్నారు.
Published date : 05 Jun 2021 02:09PM

Photo Stories