Skip to main content

Tenth Class: టెన్త్‌ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

Tenth Class
టెన్త్‌ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

‘చదువే వెలుగు’ పేరిట 10వ తరగతి చదువుతున్న 52 మంది విద్యార్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేశామని, వారికి అక్టోబ‌ర్ 26న‌ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నామని పీవో అభిషేక్‌ తెలిపారు. మండలంలోని దిగుమోదాపుట్టు, గుత్తులపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఐ.కొండలరావు, ఏటీడబ్ల్యూవో ఎల్‌.రజని పాల్గొన్నారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ​​​​​​​టిఎస్ టెన్త్ క్లాస్

Published date : 26 Oct 2023 03:26PM

Photo Stories