Tetnh Class పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు నిర్వహించే Advanced Supplementary Exam ఫీజులను ప్రభుత్వం రద్దు చేసింది.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫీజు రద్దు
ఈ నిర్ణయం వల్ల టెన్త్లో ఫెయిలైన 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ Advanced Supplementary Examకు సంబంధించి పరీక్ష రుసుంతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ హాల్ టికెట్లు జారీ చేస్తున్నామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి వివరించారు.