TS CPGET 2024: పీజీ సీట్ల రిపోర్టింగ్ గడువు పొడిగింపు
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరం మొదటి విడత కౌన్సెలింగ్లో పీజీ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టు చేయాల్సిన తేదీని సెప్టెంబర్ 20 వరకు పొడిగించినట్లు టీజీసీపీజీఈటీ–2024 అధికారులు సెప్టెంబర్ 13న తెలిపారు.
చదవండి: Admisisons Into Telangana Womens University: సైకాలజీ పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
రెండో విడత కౌన్సెలింగ్కు సెప్టెంబర్ 21 నుంచి పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్ చూడాలని సూచించారు.
#Tags