SBI New Brand Ambassador: ఎస్‌బీఐ ప్రచారకర్తగా ఎంఎస్‌ ధోని

దేశంలోని అతిపెద్ద బ్యాంక్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రచారకర్తగా క్రికెట్‌ దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోని నియమితులుయ్యారు.

 ఎస్‌బీఐ బ్రాండ్‌ ప్రచారకర్తగా పలు మార్కెటింగ్, ప్రచార కార్యక్రమాల్లో ధోని కీలక పాత్ర పోషిస్తారని బ్యాంక్‌ వెల్లడించింది. ఎస్‌బీఐ బ్రాండ్‌ విలువను తెలియజేసేందుకు ధోనితో భాగస్వామ్యం దోహదపడుతుందని ఎస్బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా పేర్కొన్నారు.

AMFI New CEO: యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్‌ చలసాని

#Tags